భూమండలాన్ని క్షణమాత్రంలో భస్మీపటలం చేసే అణ్వాయుధాలను అన్ని లేకుండా చేస్తున్నారు. ఐక్యరాజ్య సర్వప్రతినిధి సభ సమావేశంలో ప్రసంగిస్తూ ఉండేది. సోవియట్ సర్కారు కజక్ లోని ఎసీఎస్ ప్రాంతంలో 456 అణ్వస్త దేశాలూ వదులుకోవాలన్న డిమాండ్లు ఈనాటివి కావు. దశాబ్దాలుగా అనేక 'ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తా'నంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత దేశాలు ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ విషయమై గళం వినిపిస్తూనే ఉన్నాయి. ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరినీ గ్రాంతపరచాయి. దేశాలన్నీ కలిగిన ప్రాంతమది! సోవియట్ విచ్చిన్నానికి రెండేళ్ల ముందు 1989లో ఈ అందుకు మద్దతుగా 'సమితి' సైతం అణ్వాయుధరహిత ప్రపంచాన్ని కాంక్షిస్తూ పరస్పర సంప్రతింపులు, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రాంతంలో చిట్టచివరి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించారు. ఆ తరవాత 1991లో వివిధ వేదికలపై తీర్మానాలు వెలువరిస్తూనే ఉంది. 2013 నుంచి ఏటా వేదికగా నిలుస్తున్న 'సమితి' సమావేశంలో ట్రంప్ నోట ఇంతటి దీన్ని శాశ్వతంగా మూసివేశారు. సుమారు మూడు దశాబ్దాల తరవాత కూడా సెప్టెంబరు 26ను 'సంపూర్ణ అణ్వాయుధ రహిత దినోత్సవం'గా బాధ్యతారహిత వ్యాఖ్యలు వెలువడటం ఆందోళన కలిగించే పరిణామం. అక్కడి ప్రజలు ఇప్పటికీ అణు ధార్మికత ప్రభావాల ఫలితంగా తీవ్ర అనారోగ్య నిర్వహిస్తోంది. అణ్వాయుధాల రూపంలో పొంచి ఉన్న ముప్పును ట్రంప్ నోటి దురుసుకు ఏమాత్రం తీసిపోని ఉత్తర కొరియా అధినేత కిమ్, సమస్యలు ఎదుర్కొంటుండటమే బాధాకరం. అణ్వస్త్ర పరీక్షలు జరిగిన తెలియజెప్పి, వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరంపై సర్వత్రా 'ఎవరూ వూహించలేని స్థాయిలో పసిఫిక్ మహా సముద్రం మీదుగా అణ్వస్త్ర కేంద్రాన్ని 17 సంవత్సరాలపాటు రష్యా, అమెరికా, కజకిస్థాన్ సంయుక్తంగా అవగాహన విస్తరించడమే లక్ష్యంగా 'సమితి' ఈ రోజును నిర్వహిస్తోంది. పరీక్ష నిర్వహిస్తాం' అని ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తారస్థాయికి కలిసి అత్యంత రహస్యంగా శుద్ధి చేశాయి. శుద్ధి కార్యక్రమంలో భాగంగా మరోవంక అనేక చిన్న దేశాలు అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గట్టిగా చేరాయి. గతంలో వివిధ దేశాల నాయకులు పోటాపోటీగా రెచ్చగొట్టే అణ్వస్త్ర పరీక్షల కేంద్రంలో పోగుపడిన ప్లుటోనియాన్ని ప్రత్యేకంగా గుహలు మాట్లాడుతూ 'సమితి' ప్రయత్నాలకు గట్టి అండదండలు అందిస్తున్నాయి. వ్యాఖ్యలు చేసిన ఫలితంగానే ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. ప్రస్తుతం తవ్వి పూడ్చి పెట్టారు. అందుకు అప్పట్లోనే 15 కోట్ల డాలర్ల ఖర్చయింది! ఆసియా, మార్బల్ ఐలాండ్స్, కజకిస్తాన్ వంటివి ఈ విషయంలో అమెరికా, ఉత్తర కొరియాల తీరు ప్రపంచ యుద్ధాలకు ముందునాటి స్థితిని సోవియట్ యూనియన్ పతనం తరవాత ఐక్యరాజ్య సమితి అండదండలతో ముందువరసలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలకు, భారీ అణ్వస్త్ర గుర్తుకు తెస్తోంది. చరిత్రనుంచి మన నాయకులు పాఠాలు నేర్వకపోవడమే వివిధ సంస్థలు, వ్యక్తిగత ఆసక్తి కొద్దీ కొందరు పరిశోధకులు కజకిస్తాన్లో పరీక్షలకు కేంద్రాలుగా వర్ధిల్లిన దేశాలవి! తొలి, ద్వితీయ ప్రపంచ బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా వేలసంఖ్యలో అణ్వాయుధాలున్నాయి. అణ్వస్త్ర పరీక్షల ప్రభావంపై నిర్వహించిన అధ్యయనాల్లో గుండెలవిసే భూమండలాన్ని అనేకమార్లు దగ్ధం చేయగల శక్తి వీటికి ఉంది. ఏ దేశమైనా వాస్తవాలు వెల్లడయ్యాయి. రెండు లక్షలమంది ప్రజల ఆరోగ్యాలపై అణ్వస్త్ర మధ్యకాలంలో 67 అతి పెద్ద అణ్వస్త్ర పరీక్షలకు మార్బల్ ఐలాండ్స్ కేంద్రసలి! మరో దేశంమీద అణ్వాయుధం ప్రయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళి పై పరీక్షలవల్ల ప్రత్యక్ష ప్రభావం పడిందని ఈ అధ్యయనాల్లో తేలింది. కేంబ్రిడ్జి సోవియట్ యూనియన్ నిర్వహించిన ఎన్నో అణ్వస్త్ర పరీక్షలకు కజకిస్థాన్ ఆ ప్రభావం తప్పక ప్రసరిస్తుంది. అణ్వాయుధం ప్రయోగిస్తే లక్షల సంఖ్యలో విశ్వవిద్యాలయ అధ్యయనంలో అక్కడి ప్రజల జన్యురీతి పూర్తిగా సాక్షీభూతంగా నిలిచింది. ఆ అణ్వస్త్ర పరీక్షలు కజకిస్తాన్ ప్రజల ఆరోగ్యంపై ప్రజలు మృత్యువాతపడతారు. ప్రపంచ దేశాలకు లక్షల కోట్ల డాలర్ల నష్టం మారిపోయినట్లు స్పష్టమైంది. ఎంతోమందిలో కణుతులు పెరగడంతో తీవ్ర ప్రభావం చూపించాయి. తరాలకు తరాలే అవకరాలతో జన్మించడానికి వాటిల్లుతుంది. మొత్తం మానవాళే భూమ్మీదనుంచి తుడిచి పెట్టుకుపోయే చాలామంది క్యాన్సర్ బారినపడినట్లు తేలింది. ఈ ప్రాంతంలో సగానికి పైగా కజకిస్తాన్ లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలు కారణమయ్యాయి. చిన్నదేశాలు ప్రమాదమే ఎక్కువ. ఒకవేళ అదృష్టం బాగుండి మానవజాతి బతికి బట్టకట్టినా జనాభా అరవయ్యేళ్లు నిండకుండానే మరణించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని ఆకాంక్షిస్తుంటే- మరోవంక పెద్ద దేశాలు మాత్రం కొన్ని దశాబ్దాలపాటు అనారోగ్య సమస్యలు వారిని వేధించడం ఖాయం. శారీరక వైకల్యాలతో పిల్లలు జన్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో నేల, నీరు, గాలి అణుశక్తి సంపన్నంగా మారడానికి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే వేలంవెర్రిగా అణ్వస్త్రాలను పోగేసుకోవాలని తహతహలాడుతున్న దేశాలకు పూర్తిగా కలుషితమయ్యాయి. మామూలు కన్నా పది రెట్లు అధికంగా రేడియో ఉన్నాయి. పిచ్చివాడి చేతిలో రాయి ఎంత ప్రమాదకరమో, పరిణతి లేని నిజంగా వాటిని ప్రయోగిస్తే కలిగే దుష్ఫలితాలపై సరైన అవగాహన లేదనే ధార్మికత ఆ చుట్టుపక్కల వ్యాపించి ఉంది. దీంతో అక్కడ కేవలం పాలకుల అధీనంలోని అణ్వస్త్రాలూ అంతే నష్టదాయకం. వివిధ దేశాల్లో చెప్పాలి. మనుషుల పైనే కాకుండా పంటల పైనా, పెరిగే పశువుల మీదా దుష్ప్రభావాలు పడుతున్నాయిఇక్కడ పండే పంటలు తిన్నవారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఎక్కడికక్కడ...అణు కుంపట్లు!