ఎస్. ఆర్. శంకరన్ గా ప్రసిదిచెందిన సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్ తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తూరు గ్రామంలో 1934, అక్టోబర్ పనిచేసే 22న జన్మించారు. శంకరన్ తండ్రి చెన్నారెడ్డితో రైల్వేగార్డుగా పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బదిలీ కోరిందిఅయి వెలుతుండటంతో ఆయన చదువు శంకరన్ వివిధ ప్రాంతాలలో కొనసాగింది. మద్రాసు లయోలా కళాశాలలో బి.కాం. (ఆనర్స్) చదివారు. మధురైలోని శంకరన్ కళాశాలలో కొంతకాలం కామర్స్ లెక్చరర్గా పనిచేశారు. తమ ఎస్.ఆర్. శంకరన్ 1957 బ్యా కు చెందిన ఐఏఎస్ అధికారి. నెల్లూరు జిల్లా కలెక్టరుగా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా, కేంద్ర చక్కగా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చారుపలు సూదాల్లో పనిచేసిన ఆయన 1992లో పదవీ విరమణ చేశారు. తూర్పుగోదావరి పెళ్ళి చేసుకుంటే పేదల కోసం పూర్తిగా పని చేయాలన్న ఆలోచనకు ఆటంకం కలుగుతుందని బ్రహ్మచారి గానే ఉండిపోయారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మూడేళ్లపాటు పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణను ప్రతిపాదించినా శంకరన్ తిరస్కరించారు. 1987లో నక్సల్స్ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ మావోయిస్టు పార్టీ (అప్పట్లో పీపుల్వార్) శంకరను తూర్పుగోదావరి రోజులకు జిల్లాలో కిడ్నాప్ చేసింది. పేదలు, దళితుల తరఫున గట్టిగా వాదనను వినిపించేవారు. బొగ్గు గనులను జాతీయం చేయడంలోనూ, వెట్టి చాకిరీని నిర్మూలించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. గ్రామీణాభివ ృద్ధి శాఖ కార్యదర్శిగా ఆహార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఒకరుగారాష్ట్రంలో పోలీసు ఎన్కౌంటర్లు, నక్సల్ ప్రతి హింసల కారణంగా డబ్బును నెలకొన్న పరిస్థితులతో కలత చెందిన ఆయన శాంతియుత వాతావరణం వరణం కోసం ఏర్పడేందుకు కృషి చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన శాంతి చర్చల్లో ప్రధాన భూమిక పోషించారు. దేశవ్యాప్తంగా ఐటీడీఏల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన కాలంలోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లకు వూపిరి పోశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన దూరంగా దామాషా పద్ధతిలో రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించేందుకు ఎస్సీ ఉప పత్రికలకు ప్రణాళిక (ఎసీసీఎస్ పీ), గిరిజన ఉప ప్రణాళికలకు (టీఎస్ పీ) రూపకల్పన చేశారు. 7.10.2010 న హైదరాబాదులో చనిపోయారు. ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపారు. వీరి సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లాలో శంకరపురం, శంకరన్ నగర్లు అనేకం ఉన్నాయి. గురుకుల సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న సమయంలో లేక్ వ్యూ గెహౌస్లో జాతీయ ఉండేవారు. సచివాలయానికి నడిచివచ్చేవారు. సచివాలయానికి ఉదయాన్నే తొమ్మిదన్నరలోగా చేరుకునేవారు. రాత్రి మహల్ ఎనిమిది గంటల వరకు పనిచేసేవారు. మెదక్ జిల్లా 'ఖానాపూర్'లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులను సమావేశపరిచి వారికి వెట్టిచాకిరి నుంచి ఎట్లా విముక్తి కావాలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి బోధించారు. ఫలితంగా భూస్వాముల వద్ద పనిచేసే జీతగాళ్ళంతా తిరుగుబాటు చేశారు. చెన్నారెడ్డితో వెట్టిచాకిరి నిర్మూలన అంశంపై విభేదించిన శంకరన్న త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించమని కోరింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి. ఆయన కూడా శంకరన్ వలె అవివాహితుడు. శంకరన్ కి పాలన విషయంలో పూర్తి స్వేచ్చనిచ్చారు. ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. త్రిపురలో శంకరన్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండేవారు. ప్రజలు నేరుగా కలిసి 5 ప్రభుత్వ అతని గృహంలో ఉండవాలు. ఆ తమ సమస్యలు చెప్పుకునేవారు. వివాహం ప్రజాసేవకు అడ్డంకిగా భావించిన ఈ ఇద్దరూ కేవలం రెండుగదుల ఇళ్ళలో నివసిస్తూ రాష్ట్రాన్ని చక్కగా పాలించవచ్చన్న చక్కగా పాలించవచ్చని నిరూపిం చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడ వరంలోని గుర్రేడు గ్రామంలో గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించడా నికి వెళ్ళిన సందర్భంలో శంకరతో సహా దాదాపు 11 మంది అధికారులను మావోయిస్టులు నిర్బంధించారు. ఆ తరువాత 12 రోజులకు విడుదల చేశారు. పంజాగుట్టలో ఒక అపార్ట్మెంట్ లో ఆయన ఇల్లు ఎంతో సాదా సీదాగా ఉండేది. సఫాయి కర్మచారి ఉద్యమానికి ముఖ్య నాయకుల్లో ఒకరుగా, తనకు వచ్చే పెన్షన్ డబ్బును దళిత విద్యార్థుల పై చదువుల నచ్చించవలు. . కోసం వెచ్చించేవారు. వీధిబాలలు, వికలాంగులకు ఆశ్రమాలు నడిపే స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేవారు. హైదరాబాదు పబ్లిక్ స్కూలల్లా ఎని.ని, హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో ఎస్.సి, ఎస్.టి.లకు చదువుకునే అవకాశం, రిజర్వేషన్లు అమలు చేయించారు. నిరంతరం పేదప్రజల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ అవార్డుకు ఎంపికచేసింది. కాని సన్మానాలకు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికచేసింది. కాని సన్మానాలకు దూరంగా ఉండే శంకరన్ సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఎప్పుడూ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తనకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాధేయపడ్డారు. ఆయన మరణించిన తరువాత ప్రభుత్వమే అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. 2014 మే 25న పూర్ణ, ఆనంద్ అనే తెలంగాణ గురుకుల దళిత బాలలు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి శిఖరం మీద జాతీయ పతాకం, అంబేద్కర్ చిత్రపటంతో పాటు శంకరన్ గారి చిత్రపటం కూడా ప్రదర్శించారు. కలెక్టరుగా ఉంటూ నెల్లూరు కనక మహల్ లో క్యూలో నిలబడి సినిమా టికెట్ కొనుక్కున్న వ్యక్తి శంకరన్. ఒక గ్రామమంత వైశాల్యం ఉన్న బంగళా కలెక్టరు కుటుంబానికి నివాసంగా ఉండటం అనవసరం అని నెల్లూరులోని కలెక్టరు బంగళాని ఉమెన్స్ కాలేజీగా మార్చేశారాయన.రైలు ఎక్కేటప్పుడు తన పక్కన డఫేదారు వుంటే ఎక్కిన తరువాత తానెవరో తోటి ప్రయాణీకులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని తనకి వీడ్కోలు ఇవ్వటానికి వచ్చే అధికారుల్ని కూడా పక్కన డఫేదారు ఉండకూడదనే షరతుపైనే అక్కడకు రానిచ్చేవారు. ఈయన తమిళనాడు సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ,తన జీవితాంతం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేసారు. హాస్టల్స్, గురుకుల పాఠశాలలు పెట్టించారు. దళితులకు 15 శాతం ఉపప్రణాళిక పెట్టించారు. జీతంలో గాని,పింఛన్ లో గాని తన ఖర్చులు పోగా ,మిగిలిన డబ్బు మెరిట్ ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల పై చదువులకు సహాయం చేసేవారు. మార్కెట్ కు కాలినడకన వెళ్లి కూరగాయలు తెచ్చుకునే వారు. ప్రభుత్వ విధులకు తప్ప వ్యక్తిగత పనులకు వాహనాలు వాడేవారు కాదు. కలెక్టర్ గా ఉన్న సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలను ,విజిటర్స్ తరువాతే కలిసే వారు. ఇది వారి ఆగ్రహానికి గురైన జంకాలేదు. - నెల్లూరులో కలెక్టర్ గా పనిచేసే సమయంలో తన తల్లి చనిపోతే ఎవరి సహాయం తీసుకోకుండా తన బంధువు,మరొక అటెండర్ సహాయం తో బండిలో తల్లి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు జరిపారు. పంజాగుట్టలో చిన్న పంజాగుట్టలో చిన్న అపార్ట్మెంట్ గదిలో 2008 అక్టోబర్ 8 న మరణించే సమయంలో ఆయన కు 2 జతల బట్టలు, 2 కుర్చీలు, 1 చిన్న మంచం మాత్రమే ఉన్నాయి. (35 సంవత్సరములు ఐఏఎస్గా పనిచేసిన వారికి) రిజర్వేషన్లు లో వుడ్యోగాలు పొంది అంబేద్కర్ ను తలవని ,ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే జాతి ద్రోహులు, పెక్కు మంది మారగా.... సనాతన బ్రాహ్మణడైనా అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని దళితజాతి అబి వృద్ధికి కృషి చేసిన “అసలైన అంబేద్కర్ ఆశయసాధకులు "శంకరన్.
దాసి సీతారామరాజు.నేషనల్ అంబేద్కర్,పూలే అవార్డ్ గ్రహీత.
మేరుగు దుర్గారావు, సీనియర్ జర్నలిస్ట్-విజయవాడ. సమానత్వం