స్కామ్ లో మరో కీలక అధికారి హైదరాబాద్-ప్రజాపాలన: ఈఎస్ఏ స్కామ్ లో మరొక కీలక నిర్వహించకుండానే తప్పుడు అధికారిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈఎస్ఎ డైరెక్టర్ బిల్స్ తో కోట్ల రూపాయలు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సురేంద్ర కొల్లగొట్టడం తోపాటు.. నాథ్ ను ఆర్సీపురంలో ఏసీబీ అధికారులు అదుపులోకి పన్నెండు మంది ఫార్మాసి తీసుకున్నారు. ఐతే సురేంద్రనాథ్ ఆర్సీపురంలో విధులు స్టులను బెదిరించి తప్పుడు నిర్వర్తించాల్సి ఉండగా.. డైరెక్టర్ కార్యాలయంలోనే ఆరు మెడికల్ బిల్స్ తెప్పించిన సంవత్సరాలుగా అనధికారికంగా పని చేస్తున్నాడు. దేవికారాణి, ఆరోపణల్లో సురేంద్రనాథ్ పద్మ కోసం అవినీతి పనులకు పాల్పడ్డాడు. మెడికల్ క్యాంపులు కీలక నిందితుడు.
ఈఎస్ఏ స్కామ్ లో మరో కీలక అధికారి అరెస్ట్