మన్. అతని పూర్తి పేరు అయ్యర్, పార్వతి సివి నా మతం సైన్సు, జీవితాంతం దానినే ఆరాదిస్తానని చెప్పి తుది క్షణం వరకు శాస్త్రాన్యే షణలో గడిపిన దార్శనికుడు సర్ సి.వి. రామన్. అతని పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్ . తమిళనాడులోని తిరుచినాపలి రామన్ సమీపంలోని అయ్యన్ పెటాద్ గ్రామంలో 1888 నవంబర్ 7 న చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు చంద్రశేఖర్ వెంకట రామన్ జన్మించాడు. చిన్నతనం నుండే సి.వి. రామన్ జననం :7-11-1888 మరణం : 21-11- 1970 రామన్ విజ్ఞాన శాస్త్ర విషయాలపట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. ఫిజిక్స్ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ప్రయోగశాలకు, గ్రంధాలయంకు నిత్యం వెళ్తూ శాస్త్ర సంబంధ విషయాలను అధ్యయనం చేసేవారు. 18వ ఏటనే కాంతి పై ఆయన చేసిన పరిశోధనాత్మక పత్రం ప్రపంచ విజ్ఞాన శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సంవత్సరం ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్ లో దేశంలోనే ప్రథముడిగా నిలిచి డిప్యూటీ అకౌంట్ జనరల్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్టుమెంట్ గా ఎన్నుకోబడినాడు. దాదాపు పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో ఉండి కలకత్తా ,రంగూన్ , నాగపూర్ లలో పని చేశారు. కలకత్తా లోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఆయనలోని విజ్ఞాన తృష్ణ కు ఊతం ఇచ్చింది. రామన్ సభ్యుడిగా చేరడంతో ఆ సంస్థ అనతి కాలంలోనే గొప్ప పరిశోధన కేంద్రంగా మారింది. మహేంద్ర లాల్ సర్కార్ రామన్ కు నిరాటంకంగా స్వతంత్రంగా ప్రయోగములు చేయడానికి ఆ సంస్థలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాడు. 1915లో అశుతోష్ ముఖర్జీ సహాయంతో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు. 1928 ఫిబ్రవరి 28న కాంతి ప్రసరణను వివరించుచు రామన్ ఏఫెక్ట్ ను ప్రకటించారు. ఈ పరిశోధన విజ్ఞాన శాస్త్రరంగంలో అత్యంత కీలకమైనది. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమంగుండా కాంతి ప్రసారం అయినపుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుదని తెలియజేశాడు. రామన్ ఎఫెక్ట్ పరిశోధనను ఉపయోగించి కొన్ని వందల స్పటికాల, వాయువుల, రసాయనిక సంయోగికాల అణునిర్మాణాలను తెలుసుకోవడం జరిగినది. కాంతి, దృష్టి, రంగు, క్రిస్టల్స్, వజ్రాలు | మొదలైన వాటిపై ఎన్నో అమూల్య విషయాలను రామన్ ఎఫెక్ట్ వివరించింది. రామన్ పరిశోధనలు ఫొటోగ్రఫీ, రబ్బర్, ప్లాస్టిక్ | పరిశ్రమలలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గాను 1930లో సి.వి రామన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు, తొలి ఆసియన్ శాస్త్రవేత్త ఆయనే. రామన్ ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 'సర్' బిరుదుతో అతడిని గౌరవించింది. రాయల్ సొసైటీ ఫెలోషిప్ తో సత్కరించి నైట్ హుడ్ బిరుదును కూడా ప్రధానం చేసింది. 1954లో భారత ప్రభుత్వం విశ్వవిద్యాలయం . ఫిబ్రవరి 28న కాదన విజ్ఞాన శాస్త్ర మాధ్యమంగుండా . రామన్ ఎఫెక్ట్ పరి సంయోగకాల అణుని వజ్రాలు 70 నవంబర్ 21న సి.వి రాము రామన్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ లో హెూమి వై బాబా , విక్రమ్ వేత్తల పరిశోధనలు జనశాల సి.వి.రామవదాలని గట్టిగా అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్నతో సత్కరించింది. రామన్ నిరంతర పరిశ్రమ, స్వతంత్ర ఆలోచనా ప్రవృత్తి గల రామన్ నిగర్వి ఎఫెక్ట్ పరిశోధనను ఆవిష్కరించిన ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ , నిరాడంబరుడు,చక్కటి సంభాషణ చతురుడు, మిక్కిలి సంగీత దినోత్సవంగా నిర్వహిస్తున్నది ప్రియుడు. 1970 నవంబర్ 21న సి.వి రామన్ భౌతికంగా రామన్ స్థాపించిన రామన్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఏమి జె మరణించినప్పటికీ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ఆయన ఎప్పటికీ చెరిగిపోని బాబా, విక్రమ్ సారాబాయి, S. బాబా , విక్రమ్ సారాబాయ్ , కె.యన్ కృష్ణన్ లాంటి ఎందరో ధ్రువతారలా వెలుగొందుతూనే ఉంటాడు. జీవితాంతం విజ్ఞాన శాస్త్రాన్నే కృష్ణన్ అగ్రగణ్యులు అధ్యయనం చేశారు. నిత్య సాధకులైనవారే తన వారసులని తన మతంగా స్వీకరించి, భౌతిక తత్వాన్వేషణకే తన జీవితాన్ని అంకితం రామన్ చెప్పేవాడు. విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలలోని చేసిన మహా మనిషి చంద్ర శేఖర్ వెంకట రామన్. ఆయన జీవిత చరిత్ర పరికరాలతో వికసించదని, శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రజాక్షేమానికి వైజ్ఞానిక కృషి ఏ తరం శాస్త్రవేత్తకైనా ,ఏ తరం విద్యార్థికైనా సదా ఉపయోగపడాలని గట్టిగా విశ్వసించిన మహానుభావుడు సర్ ఆదర్శప్రాయమే... సి.వి. రామన్. విజ్ఞాన ప్రపంచపు వినువీధిలో భారత వైజ్ఞానిక కీర్తి పతాకంను ఎగరేసిన ఘనత ఆయనదే. -
కందుకూరి భాస్కర్-9703487088