రు త్రాగను, త్రాగలేను. అంత నీరు ఇప్పుడు అందుబా 2002లో దేశంలో నీటి కరువు అధికంగా ఉండడంతో... అబ్దుల్ కలాం ఎంతో ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ లభ్యమైంది. తారసపడుతున్నారుఅబ్దుల్ కలాం 2070వ సంవత్సరంలో నీటి కరువు ఎలా ఉండబోతుందో వ్యాధులే ఊహిస్తూ ఒక లెటర్ ని రాసారు.. ఆ లెటర్ ని ఒక బ్రిటిష్ పత్రిక వాళ్ళకిప్రెజెంటేషన్ లాగా అబ్దుల్ కలాం పంపించారు... అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది!! దానితో పాటే ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది.. ఇది 2070. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను, కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం.. ఇప్పుడున్న సమాజంలో... గానూ అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని. నాకు గుర్తుంది అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి. ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి. దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్ తో శరీరాన్ని శు భ్రపరుచుకుంటున్నాము..స్నానం చేయడమనేది అసలు లేనేలేదు..!! రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు. ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది..!! కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ..రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు.. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్ తో కడిగేవారు.. ఇప్పుడా విషయం చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడం లేదు.. నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి..!! రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటికీ తరగని వనరని మా భావన. కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి,లేదా పూర్తిగా కలుషితమయ్యాయి..!! పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మికులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది. రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి.. ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటి బాటిల్ కోసం అగంతకులు గతో భయ పెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది..??గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు తాగనివ్వరు. ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు కోసం ఉపయోగిస్తున్నాము. ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శు భ్రపరచడానికి నీరుంటే కదా. ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము..ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.. జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కంచి అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి,ఓజోన్ పొర లేని తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొతగా పనిక కారణంగా చాలా దారుణమైనచర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు. చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపో తున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గినకారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది. పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు. గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడా చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు.. వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు.. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు కానీ ఏదో పూటగడుస్తుందంతే. కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది.. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది. బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది. నేనుడే చోట వృక్షాలు అసలే లేవు. ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శతాబ్దంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం,అణు ప్రయోగాల ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడు పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు. కానీ ఎవరూ వినలదు, విన్నా పట్టించుకొలదు. నా కొడుకు, నా యవ్వనం గురించి వినలేదు, విన్నా పట్టించుకోలేదు.నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడుపచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, బేఖాతరు చేసింది. ఇప్పుడు పడింది. ఎన్ని హెచ్చరికలు చేసిన వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను..!! అప్పుడు వాడు 'నాన్నా.. ఇప్పుడు నీళ్ళెందుకు లేవు..??' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణ వినాశనానికి దోహదపడింది. ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు...!! నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు...!! పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు..!! కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది...!! ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని.. కానీ అదెలా సాధ్యం..!! మీ అబ్దుల్ కలాం...!! .. ఇంకా సమయం మిగిలే ఉంది.. భూమాతను, ప్రకృతిని కాపాడటానికి...!! రండి చేయి, చేయి కలుపుదాం”!! .. %2002 వ సంవత్సరంలో 2070 పరిస్థితిని ఊహించి రాసిన లెటర్ ని చూస్తుంటే కలాం గారు రాసింది 2070 కంటే ముందే జరిగేలా ఉంది..!! ప్రస్తుతానికి తాగడానికి , వాడుకోవడానికి నీళ్లు ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో నీళ్ల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి రావొచ్చు..!! -
వచ్చే యాభై ఏళ్లల్లో భయంకరమైన ఎద్దడి